ట్యాక్స్ పేయర్స్ కి గుడ్ న్యూస్..!

-

టాక్స్ పేయర్లకి గుడ్ న్యూస్. కేంద్రం తాజాగా శుభవార్తను చెప్పింది. ఇటీవల మధ్యంతర బడ్జెట్లో పన్ను చెల్లింపులకి లక్ష వరకు టాక్స్ మాఫీ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు దానికి అనుగుణంగా కీలక ఆదేశాలని జారీ చేయడానికి రెడీ అయింది. ఆదాయపు పన్ను శాఖ నుండి వచ్చిన సమాచారం ప్రకారం జనవరి 31 2024 నాటికి ఆదాయపు పన్ను సంపద పన్ను లేదా బహుమతి పన్ను కి సంబంధించి టాక్స్ లక్షకు లోబడి ఉన్నప్పుడు ఆ నోటీసులు నిలిపివేయాలని సిబిడిటీ నిర్ణయించింది.

అయితే ఇది పన్ను చెల్లింపుదారులకి భారీ ఉపశమనాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. వడ్డీ పెనాల్టీ ఫీజు సెస్ లేదా సర్ చార్జీలకి సంబంధించిన నోటీసులు కూడా ఈ పరిధిలోకి వస్తాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ టాక్సెస్ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news