తెలంగాణ సీఎస్ పై గవర్నర్ తమిళిసై ఆగ్రహం

-

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ దగ్గరుందని.. గవర్నర్ తమిళిసై ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు. సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాజ్‌భవన్‌కు రాలేదని విమర్శలు చేశారు.

రాజ్‌భవన్‌ను సందర్శించేందుకు సీఎస్ దగ్గర సమయం లేదా? అని నిలదీశారు గవర్నర్‌ తమిళిసై. కనీస మర్యాదగా ఫోన్‌లో కూడా మాట్లాడలేదని… మళ్లీ గుర్తు చేస్తున్నా.. ఢిల్లీ కంటే రాజ్‌భవనే దగ్గరనన్నారు తమిళిసై. పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం.. సుప్రీంకు తెలంగాణ ప్రభుత్వం వెళ్లడంపై గవర్నర్‌ తమిళిసై ఇలా స్పందించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news