గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో ఆకస్మిక తనిఖీ..!

-

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో ఆకస్మిక తనిఖీ జరిగింది. ఇక వివరాలు చూస్తే.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో ఆకస్మిక తనిఖీ అయింది. ప్రభుత్వ ఆసుపత్రి లో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి విడదల రజని అలానే వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు తనికీ చేయగా..

గుంటూరు లో కలుషిత నీరు త్రాగి అనారోగ్యం తో ఆసుపత్రి లో చికిత్స బాధితులను పరామర్శించారు  ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు. ఆసుపత్రి లో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ కి సూచించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజినీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు.

Read more RELATED
Recommended to you

Latest news