వెటర్నరీ కాలేజీలు ఇచ్చాకే రేవంత్ ఓట్లు అడగాలి: హరీష్ రావు

-

సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో హరీష్ రావు స్పందించారు. సగం పనులు పూర్తయిన సిద్దిపేట వెటర్నరీ కళాశాలల్ని కొడంగల్ కి తరలించకపోయిన సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటకు తిరిగి వెటర్నరీ కళాశాలల్ని మంజూరు చేసిన తర్వాతే ఓట్లు అడగాలని హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివానుభవ మండపంలో నిర్వహించిన ఆటో కార్మికుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు.

Harish Rao

గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రామిసరీ నోటులతో ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ నేడు గార్డ్ ప్రామిస్ ల పేరిట ప్రజలను మోసం చేస్తుందని ప్రయత్నం మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. బాండ్ పేపర్ బౌన్స్ అయినందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు శిక్ష విధించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల్ని పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలను చేతకాక అసమర్థతనే కప్పిపుచ్చుకోవడానికి అధికారుల్ని బలి చేయొద్దని హరీష్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news