చిల్లర చర్చలు అంటూ అవమానిస్తున్నారు: హరీష్ రావు

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే దీనిలో భాగంగా తెలంగాణ ఇరిగేషన్ శాఖ పై అసెంబ్లీ లో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది. కృష్ణ ప్రాజెక్ట్ లో కెఆర్ఎంబి అంశాల మీద అసెంబ్లీ లో ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం సాగర్ మీదకు పోలీసుల్ని పంపిందని తెలిపారు. అలానే ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులు కి కేఆర్ఎంబికి అప్పగించేది లేదని చెప్పారు.

అలానే హరీష్ రావు ఏదో గ్రామ పంచాయతీ లో చేసినట్లు చిల్లరిగా చేస్తున్నారని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గ్రామపంచాయతీలో జరిగే చర్చలు చిల్లర చర్చలు అంటూ అవమానిస్తున్నారని హరీష్ రావు అన్నారు. ప్రస్తుతం ఇవి చర్చనీయాంశంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news