వాళ్ళని కాకాపట్టడం వల్లే చిరుకి అవార్డు వచ్చింది.. హీరోయిన్ సంచలన పోస్ట్..!

-

మెగాస్టార్ చిరంజీవికి అవార్డు వచ్చిన విషయం మనకి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు అయిన పద్మ విభూషణ్ ని చిరంజీవికి ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చిరువుకి శుభాకాంక్షలు తెలిపారు సినీ, రాజకీయ ప్రముఖులు. ఈ విషయంపై హీరోయిన్ పూనమ్ ఒక పోస్ట్ చేసింది. చిరంజీవిని విమర్శిస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.

బాలీవుడ్ హీరో సోనుసూద్ కూడా ఈ ప్రముఖ అవార్డుకి అర్హులు కరోనా టైం లో ఆయన చేసిన సేవ అసమాన్యం అని అన్నారు. ఆయన ఏ రాజకీయ నాయకుడిని కాకా పట్టడం అనేది తెలియదు కదా అని రాస్కొచ్చింది ఇండైరెక్టుగా చిరంజీవి కొందరినీ కాకా పట్టారని అందుకే అవార్డు వచ్చిందని ఆమె చెప్పింది పూనమ్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. పూనం పెట్టిన పోస్ట్ కి కొంత మంది సపోర్ట్ ఇస్తుంటే కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news