ములుగు ఏజెన్సీ లో పోలీసుల హై అలర్ట్…

-

ఉమ్మడి వరంగల్ జిల్లా ఏజెన్సీ పై పోలీసుల డేగ కన్నుతో కూంబింగ్ చేస్తున్న్నారు. నిన్న ములుగు జిల్లా మంగపేట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మణుగూరు ఏరియా కమిటీ కమెండర్ సుధీర్… మరో నేత లాక్మాల్ హతం అయిన సంగతి తెలిసిందే. దీంతో ములుగు ఏజెన్సీ లో హై అలర్ట్ ప్రకటించారు. అలానే గుత్తికోయ ప్రాంతాలపై నిఘా పెట్టారు పోలీసులు.

maoists
maoists

నిన్నటి ఎన్ కౌంటర్ నేపధ్యంలో భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు ఏజెన్సీ లో పోలీస్ కూంబింగ్ కొనసాగుతోంది. అంతర్రాష్ట్ర వంతెనల వద్ద పోలీసుల వాహన తనిఖీలు చేపట్టారు. ఇక నిన్న మహారాష్ట్రలో నిన్న మరో ఎన్ కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మొత్తం ఐదుగురు హతం కాగా అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news