ఒలింపిక్స్ : ఆసీస్ పై భారత్ విక్టరీ..!

-

ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు హాట్ ఫెవరెట్ గా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. కానీ అర్జెంటీనాపై గెలవాల్సిన మ్యాచ్ ను డ్రా గా ముగిచడంతో ఈసారి భారత జట్టు మెడల్ గెలవడం కష్టం అని అనుకున్నారు. అఆతర్వాత బెల్జియం పై కూడా ఓడిన మన జట్టు ఈరోజు ఒలింపిక్స్ లో అద్భుతం చేసింది అనే చెప్పాలి.

హాకీలో మన పై అద్భుతమైన రికార్డు కలిగి ఉన్న ఆసీస్ పై 3-2 తేడాతో విజయం అందుకున్నారు. ఆట ప్రారంభమైన కాసేపటికే వరుస గోల్స్ చేసిన భారత జట్టు హాఫ్ టైం అయ్యేసరికి 2-1 తో లీడ్ లో ఉంది. ఆ తర్వాత మరో గోల్ చేసి లీడ్ ను పెంచుకున్న టీమిండియా చివరి వరకు ఆ లీడ్ ను కాపాడుకుంది. అయితే చివరి 5 నిమిస్సాగాల్లో ఆసీస్ గోల్ చేసిన భారత్ 3-2 తేడాతో విక్టరీ సాధించి నాకౌట్ స్టేజ్ కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news