రెండో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న భారత్..!

-

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు భారత్ పై ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన భారత్ ఇవాళ ముంబై వేదికగా జరిగే మ్యాచ్ లో గెలిచి ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావిస్తుంది. కానీ ఆసీస్ జట్టు కూడా ఈ మ్యాచ్ లో గెలిచి వన్డే సిరీస్ ను కైవసం చేసుకోవాలనుకుంటుంది.

దీంతో రెండు జట్ల మధ్య మ్యాచ్ హోరాహీరీగా జరుగనుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచి సిరీస్ రేసులో నిలుస్తుందా..? లేక ఆస్ట్రేలియా గెలిచి కప్ కైవసం చేసుకుంటుందో వేచి చూడాలి మరీ.

భారత మహిళ జట్లు : స్మృతి మంధాన, యాస్తికా, భాలియా, జెమిమా, రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్, స్నేహ రాణా, అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, రేణుక ఠాకూర్ సింగ్. 

ఆస్ట్రేలియా మహిళ జట్టు : అలిస్సా, హిలీ, ఫోబ్ లిచ్ ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, తహ్లియా, మెక్ గ్రాత్ ఆష్లీ, గార్డనర్ అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వేర్ హమమ్, అలనా కింగ్, కిమ్ గార్త్, డార్సీ బ్రౌన్.

Read more RELATED
Recommended to you

Latest news