భారత్ లో గత 24 గంటల్లో ఎన్ని కేసులంటే…….

-

corona
corona

భారత్ లో కరోనా భీకరంగా విజృంభిస్తుంది. ప్రతీ రోజు వేల సంఖ్య లో కొత్త కేసులు వస్తున్నాయి. వందల సంఖ్య లో కేసులు నమోదవుతున్నాయి. కాగా గత 24 గంటల్లో మరో 24,248 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో పాటు 425 మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖా ప్రకటించింది. నేటి 24,248 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,97,413 కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 19,693 కు చేరాయి. ఇప్పటికీ కూడా  2,53,287 మంది ఆసుపత్రుల్లో చిక్త్స తీసుకుంటున్నారు. 4,24,433  చికిత్స పొంది కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news