భారత్ లో కరోనా భీకరంగా విజృంభిస్తుంది. ప్రతీ రోజు వేల సంఖ్య లో కొత్త కేసులు వస్తున్నాయి. వందల సంఖ్య లో కేసులు నమోదవుతున్నాయి. కాగా గత 24 గంటల్లో మరో 24,248 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో పాటు 425 మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖా ప్రకటించింది. నేటి 24,248 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,97,413 కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 19,693 కు చేరాయి. ఇప్పటికీ కూడా 2,53,287 మంది ఆసుపత్రుల్లో చిక్త్స తీసుకుంటున్నారు. 4,24,433 చికిత్స పొంది కోలుకున్నారు.
భారత్ లో గత 24 గంటల్లో ఎన్ని కేసులంటే…….
By anurag s
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కే టీజేఎస్ మద్దతు
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లు...
Anji N -
ఇంట్లో ఇలాంటి వాస్తు తప్పులు ఉంటే.. ఎప్పటికీ డబ్బు నిలవదట
మీరు మీ ఇంట్లో వాస్తు సంబంధిత తప్పులు చేస్తే, మీరు చాలా...
తెలంగాణలో కొత్త బ్రాండ్ల పై క్లారిటీ ఇచ్చిన మంత్రి..!
రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం 'బ్రాండ్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని...
Anji N -