నిప్పులు చెరిగిన బౌలర్లు..188 పరుగులకే ఆసీస్ ఆలౌట్

-

ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియాను చావు దెబ్బ కొట్టింది టీం ఇండియా. ఈ తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టును కేవలం 188 పరుగులకే ఆల్ అవుట్ చేసింది టీమిండియా.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ మార్ష్ 81 పరుగులు, జోష్ 26 పరుగులు , స్టీవ్ స్మిత 22 పరుగులు తప్ప మిగతా ఎవరు పెద్దగా రానించలేదు. ఇక భారత బౌలర్లలో మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ చెరో మూడు వికెట్లు తీశారు. జడేజా రెండు వికెట్లు, హార్దిక్ పాండ్యా మరియు కుల్దీప్ యాదవ్ వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news