India vs England : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్..ఫైనల్‌ కు వెళుతుందా ?

-

టి20 ప్రపంచ కప్ లో భాగంగా, ఇవాళ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సెకండ్‌ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అడిలైడ్‌ లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఇక భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే ఈ మ్యాచ్ కు వర్షం గండం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మ్యాచ్ ప్రారంభం కాకముందే భారీ వర్షం పడితే టీమిండియా విజేతకానుంది. వర్షం పడకపోతే యధావిధిగా మ్యాచ్ జరగనుంది. ఇంకా జట్ల వివరాల్లోకి వెళితే..

ఇండియా : కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ (సి), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్/దినేష్ కార్తీక్ (వికెట్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

ఇంగ్లాండ్ : అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ (c&wk), బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, ఫిల్ సాల్ట్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్/డేవిడ్ విల్లీ

 

Read more RELATED
Recommended to you

Latest news