మనిషిని కాటేసి చనిపోయిన విషపూరిత పాము….!

-

మనిషిని కాటేసి ఓ విషపూరితమైన పాము చనిపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే….బాలఘాట్ లోని ఖుద్సోడి గ్రామంలో సచిన్ నాగ్ పురే అనే యువకుడిని ఓ విషపూరితమైన పాము కాటేసి చనిపోయింది. యువకుడు పాము కాటుకు గురైనప్పటికీ అతనికి ఏమీ కాలేదు. బదులుగా ఆ పామే చనిపోయింది. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.

snake
A young man died after being bitten by a snake while sleeping in Korba

బలంగా పాము కాటేసిన సమయంలో కొరలపై ఒత్తిడి పడి అది మరణించే అవకాశాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, పాము కాటుకు గురైన సదరు వ్యక్తి చాలా ఔషధ మూలికలతో పళ్ళు తోముకుంటానని రక్తంలో ఔషధాలు మిళితమై ఉన్న కార ణంగా ఇలా జరిగి ఉంటుందని సచిన్ నాగ్ పురే అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news