ఐపీఎల్ 2024: ఇంతటితో అయిపోలేదు… డిసెంబర్ 12 లోపు ఏమైనా జరగొచ్చు ?

-

ఐపీఎల్ సీజన్ 2024 కోసం నిన్నటితో ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడం లేదా వేలానికి వదిలివేయడానికి సమయం మించి పోయింది. దానితో ఇప్పుడు ఒక్క టీం లో ఎవరెవరు ఉన్నారు అన్నది ఒక క్లారిటీకి వచ్చేసింది. ఇక అన్నిటికన్నా షాకింగ్ ట్రాన్స్ఫర్ హార్దిక్ పాండ్య ది, నిన్నటి వరకు గుజరాత్ టీం కెప్టెన్ గా తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. ఈ రోజుకి పూర్తిగా సమీకరణాలు మారిపోయి ముంబై ఇండియన్స్ టీం కు షిఫ్ట్ అయిపోయాడు. అదే విధంగా నిన్నటి వరకు ముంబై ఇండియన్స్ లో ఆల్ రౌండర్ గా కెమరూన్ గ్రీన్ తన స్థానాన్ని నిలుపుకోగా, ట్రేడింగ్ విధానంలో గుజరాత్ కు వెళ్ళిపోయాడు. ఇక కేవలం ఆటగాడిగా ఉన్న శుబ్ మాన్ గిల్ ఈ రోజు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా మారిపోయి అదృష్టాన్ని అందుకున్నాడు.

ఇక ఈ ట్రేడింగ్ విధానం డిసెంబర్ 12 వరకు అవకాశం ఉన్నందున, మరి ఏ టీం లో ఏమైనా జరిగే అవకాశం ఉంది. అద్భుతం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి.. మరి ఈ ఐపీఎల్ సీజన్ 12 లో ఎవరు టైటిల్ ను అందుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news