IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.ఇక ఈ మ్యాచ్ పంజాబ్ లోని చండీగఢ్ వేదికగా 7: 30 pm కి ప్రారంభం కానుంది.

ఐపీఎల్ ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసే కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో పాయింట్స్ టేబుల్లో అడుగున ఉన్న జట్లు ఎలాగైనా మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇందులో భాగంగా 8వ స్థానంలో ఉన్న పంజాబ్, 9వ స్థానంలోని ముంబైతో తలపడనుంది. ఇరు జట్లూ ఆరేసి మ్యాచులు ఆడి 2 గెలిచాయి. ఈ మ్యాచ్ ఓడిన జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. హెడ్ టు హెడ్ రికార్డు 16-15 ముంబై ఇండియన్స్ వైపే ఉంది.

 

ముంబై ప్లేయింగ్ ఎలెవన్ : రోహిత్, ఇషాన్ (వికెట్ కీపర్ ), సూర్య, తిలక్, హార్దిక్ (C), టిమ్ డేవిడ్, నబీ, రొమారియో షెపర్డ్, శ్రేయస్ గోపాల్, గెరాల్డ్ కొయెట్రీ, బుమ్రా.

 

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్ :రూసో, ప్రభ్సమ్రాన్, సామ్ కరన్ (సి), లివింగ్టన్, జితేశ్ (వికెట్ కీపర్ ), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హరీత్ బ్రార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్, రబాడ

Read more RELATED
Recommended to you

Latest news