Rohit Sharma
Telangana - తెలంగాణ
రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన డేవిడ్ వార్నర్
డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. సన్ రైజర్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ కు వెళ్లిన తర్వాత వరసగా కీలక ఇన్సింగ్స్ ఆడుతున్నాడు. ఇప్పటికే సన్ రైజర్స్ ఫ్యాన్స్ వార్నర్ ను వదులుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్న వార్నర్ తన విధ్వంసక ఇన్నింగ్స్ తో...
Cricket
జూనియర్ ఎన్టీఆర్ సరసన రోహిత్ శర్మ… ఏ విషయంలో తెలుసా..?
ఐపీఎల్ 2022లో ముంబై జట్టు దారుణంగా విఫలం అవుతోంది. కెప్టెన్ గా రోహిత్ శర్శ కూడా అన్ని మ్యాచుల్లో విఫలం అవుతూ వస్తున్నాడు. ఒక్క కెప్టెన్సీ ఇన్నింగ్స్ కూడా ఆడటం లేదు. ఐపీఎల్ లో ఘనమైన చరిత్ర, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, బ్రాండ్ వ్యాల్యూ కలిగిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో దారుణంగా...
ipl
IPL 2022 : ఐపీఎల్ లో రోహిత్ అత్యంత చెత్త రికార్డు..ఏకంగా 61 సార్లు
ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలోనే ఓ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. శనివారం లక్నోతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ 6 పరుగుల సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యాడు. తద్వారా ఐపీఎల్ లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్ కే ఔట్ అయిన ఆటగాడిగా రోహిత్ శర్మ చెత్త...
Cricket
సెంచరీతో రెచ్చిపోయిన కేఎల్ రాహుల్…. ముంబై ముందు భారీ లక్ష్యం
స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. ముంబై ఇండియన్స్ తో బ్రేబౌర్న్ స్టేడియం వేదిగా జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జాయింట్స్ భారీ స్కోర్ సాధించింది. కేఎల్ రాహుల్ కెప్టెన్నీ ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లకు చుక్కులు చూపించాడు. కేవలం 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో 106 రన్స్...
ipl
IPL 2022: ముంబయికి షాక్.. రోహిత్కు భారీ జరిమానా
ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కి ఐపీఎల్ 2022 సీజన్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్ లో ముంబై ఓటమి పాలు కాగా… తాజాగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లోనూ ఓడింది. దీంతో వరుసగా 5 మ్యాచ్ లలో ఓడింది ముంబై ఇండియన్స్ జట్టు. పంజాబ్ విధించిన 199...
Sports - స్పోర్ట్స్
Ind vs Sl : కెప్టెన్ గా చరిత్ర తిరగరాసిన హిట్ మ్యాన్..
బెంగళూరు టెస్ట్లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. శ్రీలంక జట్టు పై ఏకంగా 238 పరుగుల తేడాతో గెలుపొందింది టీం ఇండియా. రెండో ఇన్నింగ్స్ లో లో కేవలం 208 పరుగులకే ఆల్ అవుట్ అయిన శ్రీలంక… టీం ఇండియాకు గ్రాండ్ విక్టరీని అందించింది.
అయితే టీమిండియా జట్టు కెప్టెన్ గా బాధ్యతలు...
Cricket
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కు టీమిండియా నివాళి
ఆస్ట్రేలియన్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం యావత్ క్రికెట్ ప్రపంచానికి షాక్ కలిగించింది. ఆయన మరణాన్ని క్రికెట్ లోకం జీర్ణించుకోలేకపోతోంది. తాను క్రికెట్ కు అందించిన సేవలను కొనియాడుతోంది క్రికెట్ ప్రపంచం. నిన్న థాయ్ లాండ్ లో గుండె పోటుతో షేన్ వార్న్ మరణించారు.
షేన్ వార్న్ మృతి చెందడంపై టీమిండియా నివాళులు అర్పించింది....
Sports - స్పోర్ట్స్
Rohith Sharma : టీ20 క్రికెట్ లో చరిత్ర సృష్టించిన రోహిత్
లక్నో వేదికగా శ్రీలంక తో జరుగుతున్న ఫస్ట్ టీ 20 లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... చరిత్ర సృష్టించాడు. టీ 20 ల్లో నయా కింగ్ గా అవతరించాడు రోహిత్. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టాడు ఈ హిట్ మ్యాన్. ఫస్ట్ టీ 20 లో 32 బంతుల్లో 44 పరుగులు చేసి.....
Sports - స్పోర్ట్స్
టెస్ట్ కెప్టెన్,వైస్ కెప్టెన్ లుగా రోహిత్, బుమ్రా..బీసీసీఐ కీలక ప్రకటన
టీమిండియా వచ్చే నెలలో.. శ్రీలంక జట్టుతో.. టెస్టు మ్యాచ్ లు ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ టెస్టు మ్యాచ్ లకు.. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైఎస్ కెప్టెన్ గా.. ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాను నియమిస్తూ.. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
అయితే.. వీరిద్దరూ కేవలం ఈ శ్రీలంక సిరీస్ కు...
Cricket
టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ… కాసేపట్లో ప్రకటించే అవకాశం…!
టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. కాసేపట్లో బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. శ్రీలంకతో జరుగనున్న హోం సిరీస్ నుంచి రోహిత్ టెస్ట్ టీంకు కూడా కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది. సౌతాఫ్రికా సిరీస్ తరువాత విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీకి...
Latest News
హమారా సఫర్ : తెరపైకి ఉమ్మడి రాజధాని ఈ సారి ఎన్నేళ్లో తెలుసా ?
విభజన చట్టం అమలు అన్నది అస్సలు సాధ్యం కాని విషయంగా మారిపోయిన తరుణాన మళ్లీ మళ్లీ కొన్ని పాత ప్రతిపాదనలే తెరపైకి కొత్త రూపం అందుకుని...
క్రైమ్
ఈ-బైక్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. యువతి మృతి..!!
ఎలక్ట్రిక్ బైక్ వల్ల మరో ప్రాణం బలైంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్కు ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్ షాక్ తగిలి ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేడు: నారా లోకేష్
2020లో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో ఆయనకు మద్దతుగా లోకేష్ ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ లోకేష్ పై పోలీసులు కేసు నమోదు...
వార్తలు
మేజర్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్.. అభిమానులకు పండగే..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలకు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ లో రూపొందుతున్న మేజర్ సినిమా 26 /11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన...
Telangana - తెలంగాణ
“అయినవారికి ఆకుల్లో..కానివారికి కంచాల్లో”..కెసిఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు
సీఎం కేసీఆర్ పంజాబ్ లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎంపై టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు....