IPL 2024 : సునీల్ నరైన్ సెంచరీ… భారి స్కోర్ దిశగా కేకేఆర్

-

ఐపీఎల్ 2024లో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.49 బంతుల్లో 100 సెంచరీ చేశాడు.ఇందులో 11 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అతనికి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 10 రన్స్ , రఘువంశీ 30, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 11 రన్స్ చేశారు. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ బారి స్కోర్ సాధించే దిశగా ముందుకు సాగుతుంది. ప్రస్తుతం క్రేజ్ లో సునీల్ నరైన్, రింక్ సింగ్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news