వైసీపీ కి స్ట్రోక్ ఇస్తున్న జనసేన టీడీపీ..!

-

ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి రాజకీయ వేడి బాగా పెరిగింది. ఇందులో వేగంగా అధికారంలో ఉన్న వైసీపీ నియోజకవర్గాల ఇన్చార్జిలని ప్రకటించారు ఈ జాబితాలో మొత్తం 188 స్థానాలు ప్రకటించక టీడీపీ కి 94 జనసేనకి 24 అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాలు ఉన్నాయి వైసిపి నుండి పలువురు అభ్యర్థనలని ఇప్పటికే ఆ పార్టీ నుండి ప్రకటించారు వైసిపి పార్టీ అధిష్టానం ఊహించని తీరులో టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించింది. పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీని అభివృద్ధి బాటలో నడిపించాలని రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం టిడిపి జనసేన అలయన్స్ ఏర్పడిందని అన్నారు. పవన్ 5 మంది అభ్యర్థుల జాబితాని ప్రకటించారు మిగతా 19 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి త్వరలో ప్రకటించబోతున్నారు పొత్తు లో భాగంగా మూడు ఎంపీ సీట్లు 37 అసెంబ్లీ సీట్లు మొత్తం జనసేన 40 స్థానాల్లో పోటీ ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news