జేడీఎస్ అగ్రనేత  కుమారస్వామికి అస్వస్థత..!

-

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్ర నేత కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కుమారస్వామికి చికిత్స అందిస్తున్నారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. గత వారం రోజుల నుంచి ఊపిరి సలపనంత బిజీగా గడిపారు. దీంతో కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. వరుసగా పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు కుమారస్వామి. తన కుమారుడు నిఖిల్ కుమారస్వామి హీరోగా చిత్రాన్ని నిర్మించనున్నట్టు కూడా ప్రకటించారు కుమారస్వామి. 

మరోవైపు ఇప్పటికే కుమారస్వామికి ఒక మేజర్ సర్జరీ కూడా జరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ  ఆందోళన చెందారు. మరోవైపు కుమారస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటున్నారని వైద్యులు  వెల్లడించారు. కుమారస్వామి కర్ణాటకకు సీఎంగా కూడా వ్యవహరించారు. జేడీఎస్ పార్టీ బలోపేతానికి తీవ్రంగా 

Read more RELATED
Recommended to you

Latest news