మోది గారు 554 రైల్వే స్టేషన్లు ప్రారంభించడం సంతోషం: డా. కె. లక్ష్మణ్

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోది ఢిల్లీ నుండి దేశ వ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్ల పునరభివృద్దికి శంకుస్థాపన చేసారు. 1500 అండర్ పాస్ లను వర్చువల్ ప్రారంభం చేసారు. ఈ నేపథ్యంలో బేగంపేట్ రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి ఎంపీ డా. కె. లక్ష్మణ్ మాట్లాడారు.

రైల్వే అభివృద్ధి పై SA రైటింగ్ నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పోటీల్లో విజేతలుగా ఎంపికైన విద్యార్థులకు బహుమతులు అందించారు ఎంపీ డా. కే. లక్ష్మణ్. ఆ తరవాత ప్రధాన మంత్రి నరేంద్ర మోది గురించి ఆయన మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news