కామారెడ్డి ప్రభుత్వ వైద్యుల పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ ..!

-

కామారెడ్డి ప్రభుత్వ వైద్యుల పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది DME. ఇక వివరాలు చూస్తే.. ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ అనంతరం సస్పెన్షన్ ఎత్తివేసినట్లు DME ప్రకటించింది.

AP Doctors Recruitment 2023

కామారెడ్డి ఆస్పత్రిలో రోగులపై ఎలుకల దాడి ఘటన లో వేటుకు గురయ్యారు వైద్యులు. ప్రభుత్వ వైద్యులపై సస్పెన్షన్ విధించిన రోజు నుంచే వైద్యుల సంఘాలు ఆందోళనకు దిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news