యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పోలీసుల ముందు పూర్ణ చందర్ లొంగి పోయాడు. నిన్న రాత్రి 11 గంటలకు అడ్వకేట్ సమక్షంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు పూర్ణచందర్.

స్వేచ్ఛ ఆత్మహత్యకి పూర్ణచందర్ కారణమంటూ చిక్కడపల్లి పోలీసులకు స్వేచ్ఛ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దింతో పూర్ణచందర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఈ తరుణంలోనే యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పోలీసుల ముందు పూర్ణ చందర్ లొంగి పోయాడు.
యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు..
పోలీసుల ముందు లొంగిపోయిన పూర్ణచందర్
రాత్రి 11 గంటలకు అడ్వకేట్ సమక్షంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన పూర్ణచందర్
స్వేచ్ఛ ఆత్మహత్యకి పూర్ణచందర్ కారణమంటూ చిక్కడపల్లి పోలీసులకు స్వేచ్ఛ తల్లిదండ్రులు ఫిర్యాదు
పూర్ణచందర్ పై పలు… pic.twitter.com/sAnzoCPDDr
— BIG TV Breaking News (@bigtvtelugu) June 29, 2025