నా బిడ్డను చంపిన వాడికి భూమి మీద బతికే హక్కు లేదు : సహస్ర తండ్రి

-

నా బిడ్డను చంపిన వాడికి భూమి మీద బతికే హక్కు లేదన్నారు సహస్ర తండ్రి. అలాంటి క్రిమినల్స్ ను వదిలేస్తే నా లాంటి తండ్రులను ఎంతో మందిని ఏడిపిస్తాడని మండిపడ్డారు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని…. చట్టం, పోలీసులు, ప్రభుత్వం వాడిని మైనర్ అని, బాలుడు అని పరిగణించొద్దని పేర్కొన్నారు.

Kukatpally Sahasra Father ,Kukatpally Sahasra
Kukatpally Sahasra Father ,Kukatpally Sahasra

నా బిడ్డని చంపిన తర్వాత మా మధ్యే ఉంటూ నా కొడుకుని ఏడవకు ఏడవకు అంటూ ఓదార్చాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. నిందితుడి తల్లిదండ్రులను కూడా శిక్షించాలి, హత్యలో వాళ్ల ప్రమేయం కూడా ఉందన్నారు సహస్ర తండ్రి.

Read more RELATED
Recommended to you

Latest news