మహేష్ కుర్చీ మడత పెడతా పాటకు విరాట్ స్టెప్పులు..!

-

మహేష్ బాబు కుర్చీ మడత పెడతా పాట గురించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో కుర్చీ మడత పెడతా అనే మాస్ పాట అంతకుమించి హిట్ అయింది ఈ పాటకి సంబంధించిన ఫుల్ వీడియోని ఇప్పటికే మూవీ రిలీజ్ చేశారు. 15 మిలియన్స్ వ్యూస్ సాధించి ట్రెండింగ్ గా కొనసాగుతోంది ఈ పాట.

సోషల్ మీడియాలో కూడా చాలామంది ఈ పాటకి స్టెప్పులు వేస్తూ రీల్స్ చేస్తున్నారు ఏకంగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మ కలసి కుర్చీ మడత పెడతా పాటకి స్టెప్పులు వేశారు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే నిజానికి విరాట్ కోహ్లీ అనుష్క ఈ పాటకి డాన్స్ వేయలేదు ఇదివరకు వాళ్ళు డాన్స్ చేసిన పాటకి కూర్చి మడత పెడతా సాంగ్ ని సింక్ అయ్యేలా ఎడిట్ చేశారు ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news