శ్రీశైల మల్లికార్జున సన్నిధిలో.. లోకేష్ దంపతులు..!

-

నారా లోకేష్ దంపతులు శ్రీశైల మల్లికార్జున సన్నిధి లో తీసుకున్న ఫోటో ప్రస్తుతం షికార్లు కొడుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ అధికారులు వీరికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

తర్వాత లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఆలయ మూల విరాట మల్లికార్జున స్వామి వారికి మహా రుద్రాభిషేకం కుంకుమర్చన చేశారు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలని అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు. దీనికంటే ముందు వీళ్ళు సాక్షి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు పాల్గొనడం జరిగింది ప్రస్తుతం ఈ దంపతులు సోషల్ మీడియా లో షికార్లు కొడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news