యాదాద్రి భువనగిరిలో కారు బీభత్సం సృష్టించింది..బ్రేకులు ఫెయిల్ కావడంతో స్కూటీ, భైక్ను బలంగా ఢీ కొట్టింది..ఈ ప్రమాదంలో స్కూటీపై వెలుతున్న యువతి అక్కడికక్కడే మృతి చెందిందగా, యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి..కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి..క్షతగాత్రులను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు..మృతులు రంగారెడ్డి జిల్లా మన్నెగూడ అని చెందిన వాసులుగా గుర్తించారు..ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకోవాడానికి కొండ గట్టుకు వెలుతుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెపుతున్నారు..స్కూటీలో పెట్రోలు లీక్ కావడంతో మంటలు చేలరేగాయి..నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చౌటుప్పల్ లో కారు బీభత్సం..ప్రేమికులు మృతి
By rajesh ch
-
Read more RELATEDRecommended to you
జగన్వి నకిలీ నవరత్నాలు : చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీది ప్రజా మేనిఫెస్టో అని, జగన్ది నకిలీ నవరత్నాలు అని...
Ganesh -
4 నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు : జగదీష్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ నానాటికి పడిపోతోంది.. సీఎం ని చూస్తే జాలేస్తోంది...
Ganesh -
IPL 2024 : ఆల్ అవుట్ అయిన గుజరాత్… బెంగళూరు టార్గెట్ ఎంతంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు గుజరాత్...
Ganesh -