విష్ణు గెలవాలని ఆంధ్రా తెలంగాణ ప్రజలు సపోర్ట్ చేశారు : మంచు లక్ష్మీ

-

మంచు విష్ణు , మంచు లక్ష్మీ తిరుపతికి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్ట్ వద్ద వారికి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. మా అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణు రేపు శ్రీవారిని దర్శంచుకొన్నారు. ఈ సంధర్భంగా విష్ణు మాట్లాడుతూ…. నూతన మా భవానానికి 3 నెలలోగా స్పష్టత ఇస్తానని చెప్పారు. ఇక మంచు లక్ష్మి మాట్లాడుతూ..విష్ణు గెలవాలని ఆంధ్ర,తెలంగాణ ప్రజలు సపోర్ట్ చేశారని అన్నారు.

విష్ణు గెలుపును కోరుకున్న ప్రతి ఒక్కరికి మంచు లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మంచు విష్ణు, పవన్ కళ్యాణ్ మాట్లాడుకోలేదని.. ఎడమొహం పెడమొహంగా ఉన్నారని టీవీలలో కనిపించిందని…పవన్ కళ్యాణ్, విష్ణు చాలాసేపు మాట్లాడుకున్నారనీ మంచు లక్ష్మి చెప్పారు. సోషల్ మీడియాలో ఏదో ఏదో రాస్తున్నారని..కానీ మేమంతా కలిసి ఉన్నట్లే అంటూ మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news