రూ.1.80 కోట్ల గంజాయి పట్టివేత

-

గుట్టుచప్పుడు కాకుండా రూ.1.80 కోట్ల గంజాయిని తరలిస్తున్న ముఠా సైబరాబాద్ పోలీసుల చేతికి చిక్కారు. వీరంతా ఒడిస్సా నుండి మియాపూర్ గుండా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా పోలీసు అధికారులు గుర్తించామన్నారు. గంజాయి ముఠా నుండి గంజాయితో పాటుగా సరుకు తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు. గంజాయి తరలిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news