గుట్టుచప్పుడు కాకుండా రూ.1.80 కోట్ల గంజాయిని తరలిస్తున్న ముఠా సైబరాబాద్ పోలీసుల చేతికి చిక్కారు. వీరంతా ఒడిస్సా నుండి మియాపూర్ గుండా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా పోలీసు అధికారులు గుర్తించామన్నారు. గంజాయి ముఠా నుండి గంజాయితో పాటుగా సరుకు తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు. గంజాయి తరలిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రూ.1.80 కోట్ల గంజాయి పట్టివేత
By Naga Babu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడికి, ఎందుకు పారిపోయాడు – మాచర్ల టిడిపి అభ్యర్థి జూలకంటి
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడికి, ఎందుకు పారిపోయాడని మాచర్ల టిడిపి అభ్యర్థి జూలకంటి...
ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్ భద్రతకు ముప్పు రానివ్వం : శ్రీలంక
భారత భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను తాము ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని శ్రీలంక...
BREAKING: టాలీవుడ్ నటి హేమపై పోలీస్ కేసు ?
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. ఈ...