మంత్రి మేరుగు నాగార్జున: చంద్రబాబు పొత్తు పెట్టుకొని పార్టీ వుందా..?

-

సీఎం జగన్ గురించి మాట్లాడుతూ సీఎం జగన్ పేదవాడి జీవితాల్లో వెలుగుని నింపారని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు అలానే విమర్శలు చేసేందుకు కూడా ప్రతిపక్షాలకి అవకాశం ఇవ్వలేదని అన్నారు. అంబేద్కర్ ఆలోచనలు ఆచరణలో పెట్టిన నేత సీఎం జగన్ అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఇటు చంద్రబాబు గురించి మాట్లాడుతూ చంద్రబాబు పొత్తు పెట్టుకొని పార్టీ ఉందా అంటూ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు.

చంద్రబాబు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని మేరుగు నాగార్జున ఈ క్రమంలో చెప్పారు. ఇది ఇలా ఉంటే ఎంపీ గురుమూర్తి దొంగ ఓట్లు అంటూ హడావిడి చేస్తున్నారని అన్నారు. కుప్పంలో చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుంది అని అన్నారు. ఎన్నికల కమిషన్ కి చంద్రబాబు తప్పుడు ఫిర్యాదులు ఇచ్చినట్లు చెప్పారు దళితుల్ని అక్కున చేర్చుకునే నేత జగన్ అని ఎంపీ గురుమూర్తి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version