మునుగోడు ఉప ఎన్నికపై మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

-

మునుగోడు ఉప ఎన్నికపై మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ట్విటర్‌ వేదికగా నెటిజన్లతో ‘#AskKTR’ కార్యక్రమం నిర్వహించారు మంత్రి కేటీఆర్‌. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి మీ కామెంట్ అంటే ముదు ఎన్నిక తాలుకు ప్రకటన జారీ అవ్వనీ అని అన్నారు.

తనకు తెలిసినంతవరకు మునుగోడు అంశం కేవలం మరో ఉపఎన్నిక మాత్రమే అని, దాంతో ఏం మారుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో వీఆర్ఏలకు సంబంధించిన జీతాలు మరియు పదోన్నతులకు సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా అన్నారు. ఐఐటీ బాసర విద్యార్థుల సమస్యలను తామేందుకు పట్టించుకోమని ప్రశ్నించిన కెటియార్, వాటిపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సాధించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి తోపాటు వైస్ ఛాన్స్లర్, డైరెక్టర్ క్యాంపస్ లో ఉండి విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని కేటీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version