మిజోరం ఎయిర్‌పోర్టు లో మ‌య‌న్మార్ విమానానికి ప్రమాదం..!

-

మిజోరం ఎయిర్‌పోర్టు లో మ‌య‌న్మార్ విమానానికి ప్రమాదం జరిగింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. మిజోరం రాజ‌ధాని ఐజ్వాల్‌ లోని లెంగ్‌ పుయ్ ఎయిర్‌ పోర్టు లో మంగ‌ళ‌వారం 10:19 గంట‌ల‌కు ఇది చోటు చేసుకుంది. మ‌య‌న్మార్ నుంచి వ‌చ్చిన సైనిక విమానం ల్యాండింగ్ స‌మ‌యం లో అదుపు తప్పడం వలనే ర‌న్‌వే పై స్కిడ్ అయ్యింది.

ఇలా ల్యాండింగ్ స‌మ‌యం లో అదుపు తప్పడం వల్లే ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు విమానం లో 13 మంది వున్నారని తెలుస్తోంది. అలానే 8 మందికి గాయాలు అయినట్టు స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news