వారిని వదిలిపెట్టం: మోడీ

-

నాగర్ కర్నూల్ బిజెపి బహిరంగ సభలో శనివారం మోడీ ప్రసంగించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని మరోసారి బిజెపిని గెలిపించాలని ప్రజలను నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ప్రజల కలలను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ధ్వంసం చేశాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గరీబీ హటావో నినాదం చేసిందని దేశాన్ని దోచుకోవడం తప్ప కాంగ్రెస్ ప్రజలకి ఏమీ చేయలేదని విమర్శించారు.

తెలంగాణ అభివృద్ధికి రెండు పార్టీలు అడ్డుపడ్డాయని అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని పేద ప్రజల జీవితంలో మార్పు వచ్చిందని అన్నారు తెలంగాణలో బిజెపి గాలి వీస్తోందని ఈసారి 4 సీట్లు రాబోతున్నాయని చెప్పారు మోడీ. మోడీ గ్యారెంటీ ఇస్తే జరిగి తీరాల్సిందేనని అన్నారు కాంగ్రెస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని అవమానించిన ఫోటోలు తెలంగాణ ప్రజలంతా చూశారని మోడీ అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news