బీహార్ లో 40 స్థానాల్లో ఎన్డీయే గెలుపు: మోడీ

-

బీహార్ లో నలభై లోక్ సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయాన్ని అందుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారని చెప్పారు. బీహార్ పర్యటన లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ జమ్ము లో జరిగిన ర్యాలీ లో మాట్లాడారు చిరాగ్ పాస్వాన్ ఎన్డిఏ కూటమిలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. బిజెపి ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీలు ఎన్నికల ర్యాలీలా లేవు అని విజయోత్సవ ర్యాలీలో ఉన్నాయని చెప్పారు.


ఒకప్పుడు బీహార్ ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికి భయపడే వారిని ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని చెప్పారు. బిజెపి హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పారు కేవలం బిహార్ ఏ కాకుండా ఆ దేశం అంతా కూడా బిజెపి కి అనుకూలంగా ఉందన్నారు కాంగ్రెస్ ఆర్జేడీలు దేశానికి చెడ్డ పేరు తీసుకువచ్చాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news