రాజధాని విషయంలో వైసీపీ వైఖరి బాగోలేదు: నాగబాబు

-

నేను పోటీ చేయాలో వద్దో నిర్ణయించాలి పార్టీ అధ్యకుడు అని జనసేన ప్రధాన కార్యదర్శి నాగ బాబు అన్నారు. పవన్, చంద్రబాబు ఆలోచించి ఎవరికి సీటు ఇవ్వాలో వాళ్ళు నిర్ణయిస్తారని అన్నారు. కొణతాల కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి కూడా మాకు అత్యంత ఆప్తులు అని అన్నారు. ఆయనతో మాట్లాడిన అతి తక్కువ సమయంలో మంచి విషయాలు మాట్లాడుకున్నాము అన్నారు.

Nagababu contest as Anakapalli MP

లేకనే రాజదాని విషయంలో వైసీపీ వైఖరి బాగోలేదని అన్నారు. అనేక మంది రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారని, అమరావతి రాజదాని ఉండాలన్నదే నా అభిప్రాయం అని అన్నారు. శాసనసభా సాక్షిగా అందరూ కూడా అమరావతి రాజదాని గా ఒప్పుకున్నారు విశాఖ లో అతికొద్ధి రోజుల్లో పవన్ పర్యటన ఉండబోతుంది అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news