మొదటిసారి నేను ట్రై చేస్తున్నాను.. నాకు స్పెషల్: నాగ చైతన్య

-

నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకొని విడిపోయినప్పటి నుండి వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు లవ్ స్టోరీ తర్వాత వచ్చినవి పెద్దగా ఆకట్టుకోలేదు. దూత వెబ్ సిరీస్ మాత్రం అందరినీ కాస్త ఆకట్టుకుంది. ప్రస్తుతం నాగచైతన్య చందు ముండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నాడు. హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తోంది. తండేల్ కోసం చాలా కాలంగా పనిచేస్తున్నాను.

నాకు ఎంతో ప్రత్యేకము. మొదటిసారిగా ఈ రకమైన పాత్రని ట్రై చేస్తున్నాను. 2018 రోజు శ్రీకాకుళం మత్స్యకారులకి జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీని తీస్తున్నారు. గుజరాత్ నుండి వెళ్లి అక్కడ నుండి చేపలు కోసం వెళ్తుంటారు ఈ క్రమంలో ఒకరోజు పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్లి కూరుకుపోవడం వలన పట్టుబడ్డారు జైలు జీవితం గడిపిన వాళ్ల ప్రయాణం చివరికి ఎలా బయటికి వచ్చారు అనేది సినిమాలో చూపించాము అని చైతన్య అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news