BREAKING: వయనాడ్‌లో ఘటనలో 43 చేరిన మృతుల సంఖ్య

-

Wayanad landslides LIVE updates: వయనాడ్‌లో ఘటనలో 43 చేరింది మృతుల సంఖ్య. ఈ మేరకు కేరళ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 43 మంది మరణించారు. వీరిలో చిన్నారులతో పాటు ఓ ఫారినర్ ఉన్నట్లు సమాచారం.  

11, including children killed, hundreds feared trapped as massive landslides hit Kerala’s Wayanadశిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయి. కాగా నాలుగు గంటల వ్యవధిలోనే 3 సార్లు కొండచరియలు విరిగి పడటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ తరుణంలోనే…. రంగంలో దిగింది ఇండియన్ ఎయిర్ ఫొర్స్,ఆర్మీ. వాతావరణం అనుకూలించక పోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
సిఎం విజయన్ తో మాట్లాడారు ఎంపి రాహుల్ గాంధీ. సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెసు శ్రేణులకు పిలుపు నిచ్చారు రాహుల్‌ గాంధీ.

Read more RELATED
Recommended to you

Latest news