చిత్తూరులో దారుణం..భార్యను చంపి మామాడి తోటలో పూడ్చిపెట్టిన భర్త

-

భార్యను చంపి మామాడి తోటలో పూడ్చిపెట్టాడు ఓ దర్మార్గుడు. చిత్తూరులో భార్య, భర్తల మధ్య గోడవ చోటు చేసుకుంది. దీంతో చిత్తూరు నుంచి తీసుకెళ్లి… తమిళనాడులో మామిడి తోటలో భార్యను హత్య చేశారు భర్త. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనతో గొడవ పడిందని భార్యను చంపి మామాడి తోటలో పూడ్చిపెట్టాడు భర్త ధర్మయ్య.

చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం బుత్తికండ్రిగా గ్రామానికి చెందిన ధర్మయ్య… పని కోసం తిరువళ్ళూరులోని ఓ మామిడి తోటలో వాచ్ మెన్ గా చేరాడు. అయితే, వారం క్రితం సెలవు కావాలని తిరుపతికి వెళ్ళిన ధర్మయ్య… తిరిగి పనులకు రాకపోవడంతో అనుమానంతో విచారించాడు మామిడితోట యాజమాని. మామిడితోటలో అనుమానస్పదంగా మట్టిదిబ్బ ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితున్ని అరెస్ట్‌ చేసి.. విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news