ఫిబ్రవరి 16న భారత్ బంద్‌..రైతుల కీలక ప్రకటన

-

ఫిబ్రవరి 16వ తేదీన రైతు సంఘాలు భారత్ బంద్. రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ఫిబ్రవరి 16వ తేదీన రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే దుకాణదారులు స్వచ్ఛందంగా షాపులు మూసేయాలని….రైతు నాయకుడు రాకేష్ టికాయత్ కోరారు.

Bharat Bandh on February 16 Farmers key statement

ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు భారత్ బంద్ కు సహకరించాలని రైతు నాయకుడు రాకేష్ టికాయత్ పిలుపునిచ్చారు. పెండింగ్ లో ఉన్న తమ డిమాండ్ల పరిష్కారం కోసం దేశంలోని అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావాలని కోరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news