నేటి నుంచి పెట్రోల్‌, డీజిల్‌ బంద్

-

 

ఢిల్లీలో ఈరోజు నుంచి కొత్త నిబంధన అమలులోకి వచ్చింది. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం ఇవ్వమని స్పష్టం చేసింది ప్రభుత్వం. పెట్రోల్ వాహనాలు 15 సంవత్సరాలు, డీజిల్ వాహనాలు 10 సంవత్సరాలు దాటితే ఇంధనం ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు.

Diesel Petrol car ban in Delhi Delhi bans refuelling of diesel and petrol end-of-life vehicles to reduce
Diesel Petrol car ban in Delhi Delhi bans refuelling of diesel and petrol end-of-life vehicles to reduce

ఈ విషయాన్ని పెట్రోల్ బంకుల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేసి మైకుల ద్వారా ఢిల్లీ ప్రభుత్వం అనౌన్స్ చేస్తోంది. నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినట్లయితే వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news