ED summons Anil Ambani : అనిల్ అంబానికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అనిల్ అంబానికి తాజాగా ఈడి సామాన్లు జారీ చేసింది. 17వేల కోట్ల రుణం తీసుకొని మోసగించిన కేసులో అనిల్ అంబానికి సామాన్లు జారీ చేసింది Ed. ఆగస్టు 5వ తేదీన విచారణకు హాజరు కావాలని… ఈ నోటీసులలో పేర్కొంది ఈడి అధికార బృందం.

ఒకవేళ హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇది ఉండగా ఇటీవల కాలంలోనే…. అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి 40 కి పైగా ప్రాంతాల్లో ఈడి సోదాలు నిర్వహించింది. ఈ సంఘటన జరిగి వారం రోజులు గడవక ముందే నోటీసులు జారీ అయ్యాయి.