ed
Telangana - తెలంగాణ
సంతోష్కు షాక్..హరితహారంలో కుంభకోణం.ఈడీ చేతికి?
తెలంగాణ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ కీలక నేత, సీఎం కేసీఆర్ మేనల్లుడు జోగినపల్లి సంతోష్ రావు చేపట్టిన హరితహారం కార్యక్రమం తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో చెప్పాల్సిన పని లేదు. పచ్చని చెట్లని పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సంతోష్ విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో...
Telangana - తెలంగాణ
నేను ఈడి విచారణకు హాజరు కాలేను – రోహిత్ రెడ్డి
ఎమ్మెల్యేల ఎర కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నేడు ఈడి విచారణకు దూరం కానున్నారు. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన నేపథ్యంలో తాను ఈరోజు విచారణకు రాలేనంటూ ఆయన ఈడీకి మెయిల్ పంపారు.
కాగా ఈ కేసుకు సంబంధించి గత రెండు రోజులు ఈడీ రోహిత్ రెడ్డిని విచారించింది. ఈ క్రమంలోనే ఈరోజు...
Telangana - తెలంగాణ
Breaking : చంచల్గూడ జైలులో ముగిసిన నందకుమార్ ఈడీ విచారణ
ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి నందకుమారు ఈడీ ఇవాళ విచారించింది. చంచల్గూడ జైలులో 4గంటల పాటు జరిగిన
విచారణలో నందకుమార్ స్టేట్మెంట్ రికార్డు చేసిన ఈడీ.. రేపు మరోసారి స్టేట్మెంట్ రికార్డు చేయనుంది. నందుపై ఉన్న కేసుల వివరాలు సేకరించగా.. ఎమ్మెల్యేలకు ఎర కేసు, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో ఉన్న సంబంధాలు, వ్యాపార లావాదేవీలపై ఆరా...
వార్తలు
నందకుమార్ ఈడీ విచారణకు కోర్టు అనుమతి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా వున్న నందకుమార్ను ఒక రోజు ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు నాంపల్లి కోర్ట్ అనుమతించింది. అతడిని సోమవారం (డిసెంబరు 26న) రోజున చంచల్ గూడ జైల్లో ఈడీ అధికారులు విచారించనున్నారు. కేసుకు సంబంధించి నంద కుమార్...
Telangana - తెలంగాణ
భయపడేది లేదు.. తగ్గేది లేదు : పైలెట్ రోహిత్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈడీ నోటీసులపై పైలెట్ రోహిత్ రెడ్డి స్పందిస్తూ.. ఎమ్మెల్యేల కొనుగోలు గుట్టును రట్టు చేసినందుకే ఈడీ సమన్లు వచ్చాయని భావిస్తున్నట్టు అన్నారు. బండి సంజయ్ చెప్పిన రెండు రోజులకే ఈడీ సమన్లు వచ్చాయని అన్నారు. నాకు నోటీసులు వచ్చే...
వార్తలు
ED: స్టార్ హీరోయిన్ కి ఈడీ నోటీసులు..!
తాజా గా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ కి నోటీసులు జారీ చేసింది. 19వ తేదీ హాజరు కావాలని నోటీసులో పేర్కొనడం గమనార్హం. కేవలం రకుల్ ప్రీతిసింగ్ మాత్రమే కాదు టిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కూడా ఈడి నోటీసులు జారీ చేసింది. వీరిద్దరూ కలిసి...
Telangana - తెలంగాణ
ఎంపీ ఆస్తులు అటాచ్.. కోర్టును ఆశ్రయించిన నామ నాగేశ్వరరావు
తనపై ఉన్న ఈడీ కేసు కొట్టివేయాలని టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆస్తుల అటాచ్ ఉత్తర్వులనూ కొట్టివేయాలని కోరారు. రాంచీ ఎక్స్ప్రెస్ హైవే కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 2009లోనే మధుకాన్ గ్రూప్ కంపెనీలకు రాజీనామా చేసినట్లు తెలిపారు. సీబీఐ ఎఫ్ఐఆర్, ఛార్జ్షీట్లోనూ తన పేరు...
వార్తలు
Breaking : లైగర్ సినిమా పెట్టుబడులపై ఈడీ విచారణ.. కీలక విషయాలు వెలుగులోకి
లైగర్ సినిమా వ్యవహారంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ సినిమా పెట్టుబడుల విషయమై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొన్నటి మొన్న దర్శకుడు పూరీ జగన్నాథ్ పాటు, నటి ఛార్మీలను అధికారులు విచారించారు. ఛార్మీ, పూరీ జగన్నాథ్ల బ్యాంక్ ఖాతాల్లోకి పెద్ద ఎత్తున విదేశీ నగదు జమ...
Telangana - తెలంగాణ
కవితకు ఈడీ వేడి.. రివర్స్ స్ట్రాటజీ స్టార్ట్..!
ఢిల్లీ లిక్కర్ స్కామ్..రెండు తెలుగు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న విషయం తెలిసిందే..ఈ స్కామ్లో రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు ఉన్నారని కథనాలు వచ్చాయి. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు, అరబిందో డైరక్టర్ శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. అలాగే ఈ స్కామ్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా వచ్చింది....
Telangana - తెలంగాణ
బీజేపీ వదిలిన బాణాలే ఈ ఈడీ, ఐటీ రైడ్స్.. అస్సలే భయపడం – హరీష్ రావు
బీజేపీ వదిలిన బాణాలే ఈ ఈడీ, ఐటీ రైడ్స్.. అస్సలే భయపడబోమని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ ఇడి లు ఐటీలు ఎన్నికలు ఉండే రాష్ట్రాలలో ముందే వస్తాయని.. ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని...
Latest News
లైమ్ లైట్ లో లేని హీరోయిన్ లేటెస్టుగా గా అందాల విందు.!
ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్...
Telangana - తెలంగాణ
ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే.. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ...
అంతర్జాతీయం
టర్కీ, సిరియాలో భూకంపం బీభత్సం.. 1800 దాటిన మృతుల సంఖ్య
టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం బీభత్సం విలయం సృష్టించింది. ప్రకృతి ప్రకోపాని ఈ రెండు దేశాలు అల్లకల్లోలమయ్యాయి. రెండు దేశాల్లో ఇప్పటి వరకు 1800కు పైగా మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా...
వార్తలు
బాలయ్య బాబు గౌరవం పెరుగుతోందా! తరుగుతోందా.!
నందమూరి బాలకృష్ణ అంటే మాస్ కా బాప్, అభిమానులకు తనని మొన్నటి దాకా థియేటర్స్ లోనే చూసే అవకాశం వుండేది. కాని తాను ప్రస్తుతం టాక్ షో, యాడ్స్ లో కూడా కనిపిస్తూ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ అక్రమాస్తుల కేసు.. భారతీ సిమెంట్స్ ఆస్తులు జప్తు చేసిన ఈడీ
భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్మెంట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బ్యాంకు గ్యారెంటీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల విడుదల విషయంలో భారతీ సిమెంట్స్కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ ఈడీ సుప్రీం కోర్టులో...