గుజరాత్ లో భారీ ప్రమాదం.. 10 మంది సజీవ దహనం..!

-

గుజరాత్‌లోని కచ్‌లోని కీమో స్టీల్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. స్టీల్ కంపెనీ కొలిమి పేలుడులో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఉక్కును కరిగిస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. కంపెనీ నిర్లక్ష్యం వల్లే మంటలు చెలరేగాయని చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news