రాముడిని నేను గౌరవిస్తాను : అసదుద్దీన్ ఒవైసీ

-

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం వేళ దేశమంతా దేశమంతా రామ నామం స్మరిస్తున్న వేళ.. ప్రాణ ప్రతిష్ఠా తర్వాత వజ్రాభరణ అలంకృత బాల రామున్ని కళ్లారా చూసి.. ప్రతి భక్తుడు పులకించిపోతుంటే.. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అప్పుడు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. కానీ తాజాగా అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.

అక్బర్, బాబర్ లకు నేను ప్రతినిధిని కాదు. రాముడిని నేను గౌరవిస్తాను అని  హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. పార్లమెంట్ లో ఇవాళ రామ మందిరం గురించి చర్చా వేదికలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్యర్య పరచడం విశేషం. 

Read more RELATED
Recommended to you

Latest news