IND VS AUS : ఇవాళ ఆసీస్ తో చిట్టచివరి వన్డే..రోహిత్, కోహ్లీ వచ్చేస్తున్నారు !

-

 

ఇవాళ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. రాజ్కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడవ వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ దక్కించుకున్న టీమిండియా… మూడవ మ్యాచ్ లోను గెలిచి క్లీన్ స్లీప్ చేయాలని అనుకుంతోంది. ఇక ఈ చివరి మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ రీ ఎంట్రీ ఇస్తున్నారు.

India vs Australia, 3rd ODI

India XI : రోహిత్ శర్మ (c), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (wk), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

Australia XI: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (WK), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (c), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

Read more RELATED
Recommended to you

Exit mobile version