టీమిండియా గ్రాండ్‌ విక్టర్‌..280 పరుగుల తేడాతో విక్టరీ !

-

India won by 280 runs: భారత టెస్టు క్రికెట్ జట్టు చరిత్రలో రికార్డు సృష్టించింది. చెన్నైలోని M.A. చిదంబరం స్టేడియంలో 4వ రోజు బంగ్లాదేశ్‌పై భారత్ 280 పరుగుల విజయాన్ని సాధించింది. ఈ విజయం చారిత్రాత్మక రికార్డు. చెన్నై వేదికగా జరిగిన టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్..లో 280 పరుగుల తేడాతో… భారత జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 376 పరుగులు మొదటి ఇన్నింగ్స్ లో చేసింది.

India won by 280 runs, ind vs ban

ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో 287 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించడంలో రెండు ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ అట్టర్ ప్లాప్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 149 పరుగులకు అలౌట్ అయింది. అటు రెండవ ఇన్నింగ్స్ లో 234 పరుగులకుకుప్ప కూలింది బంగ్లాదేశ్. ఈ తరుణంలోనే ఇండియా 280 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version