భారత స్టాక్ మార్కెట్ల పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

-

భారత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది..? ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సీట్లు వస్తాయనే దానిపై స్పష్టమైన అవగాహన లేకపోవడం, ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య పోటీ హోరాహోరీగా ఉండటంతో ముదుపర్లు ఆలోచిస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడి కోట్ల సంపాద ఆవిరి అవుతోంది. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్ల గమనంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి భారీ మెజార్టీతో గెలుస్తోందని.. జూన్ 4న ఫలితాల వెల్లడి తర్వాత దేశ స్టాక్ మార్కెట్లు రికార్డ్ స్థాయిలో దూసుకుపోతాయని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది..? ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సీట్లు వస్తాయనే దానిపై స్పష్టమైన అవగాహన లేకపోవడం, ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య పోటీ హోరాహోరీగా ఉండటంతో ముదుపర్లు ఆలోచిస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడి కోట్ల సంపాద ఆవిరి అవుతోంది. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్ల గమనంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి భారీ మెజార్టీతో గెలుస్తోందని.. జూన్ 4న ఫలితాల వెల్లడి తర్వాత దేశ స్టాక్ మార్కెట్లు రికార్డ్ స్థాయిలో దూసుకుపోతాయని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news