ప్రధాని మోడీకి R కృష్ణయ్య లేఖ

-

ప్రధాని మోడీకి R కృష్ణయ్య లేఖ రాశారు. రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న 3.22 లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు.

తరచూ జరుగుతున్న రైలు ప్రమాదాలకు ఉద్యోగాలను భర్తీ చేయకపోవడమే కారణం అని లేఖలో పేర్కొన్నారు. కేంద్రం నిర్లక్ష్యం వహించకుండా ఖాళీల భర్తీపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version