ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ లో కలకలం రేపింది. ఢిల్లీలో వర్షానికి ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ పైకప్పు కుప్పకూలింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు ఢిల్లీ ఎయిర్పోర్టులో టెర్మినల్ 1 పైకప్పు.. కుప్పకూలింది.

ఇక అటు నైరుతి ఎఫెక్ట్ తో కేరళ, తమిళనాడు అతలాకుతలం అవుతున్నాయి. నైరుతి రుతు పవనాలకు తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. కేరళలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యాయి. ఇడుక్కి, ఎర్నాకుళం, తిరువనంతపురంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు స్తంభించింది జనజీవనం.
ఢిల్లీలో వర్షానికి కుప్పకూలిన ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ పైకప్పు
తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు ఢిల్లీ ఎయిర్పోర్టులో కుప్పకూలిన టెర్మినల్ 1 పైకప్పు pic.twitter.com/1XRAB4MdRP
— Telugu Scribe (@TeluguScribe) May 26, 2025