రూ. 2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

-

రూ. 2000 నోట్ల రూపాయల పైన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన జారీ చేసింది. రూ. 2000 నోట్లు ఇంకా పూర్తిస్థాయిలో తమ వద్దకు చేరుకోలేదని ఆర్బిఐ వెల్లడించింది. ప్రజల వద్ద ఇంకా రూ. 2000 నోట్లు చాలా మిగిలిపోయాయని కీలక ప్రకటన జారీ చేశారు.

Rs 2000 notes worth Rs 6,181 crore still in circulation after two years of withdrawal, says RBI
Rs 2000 notes worth Rs 6,181 crore still in circulation after two years of withdrawal, says RBI

ప్రజల వద్ద ఇంకా రూ. 6,181 కోట్ల విలువ చేసే రూ. 2వేల నోట్లు ప్రజల వద్ద ఉండిపోయాయని వెల్లడించారు. ఇప్పటికి కూడా ప్రజల వద్ద ఉన్న రూ. 2000 నోట్లను నిర్దేశించిన పోస్టాఫీస్ లో మార్చుకోవచ్చు అని ఆర్బిఐ కీలక ప్రకటన జారీ చేసింది. తమ వద్ద రూ. 2000 నోట్లను ఉంచుకోకుండా ఆర్బిఐకి 2000 నోట్ల రూపాయలను అందించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news