rbi

ఏపీలో తగ్గిన నిరుద్యోగం…RBI కీలక ప్రకటన !

ఏపీలో నిరుద్యోగంపై...RBI కీలక ప్రకటన చేసింది. దీని ప్రకారం ఏపీలో నిరుద్యోగం తగ్గిపోయింది. దేశం లోని రాష్ట్రాల వారీగా నిరుద్యోగితపై నివేదిక విడుదల చేసింది ఆర్‌బీఐ సంస్థ. ఈ లెక్కల ప్రకారం ఏపీలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగుల సంఖ్య తగ్గింది. చంద్రబాబు హయాం(2018–19)లో గ్రామాల్లో ప్రతి వెయ్యి మందికి 45 మంది నిరుద్యోగులు...

Fact Check: రెండు వేల నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ కిరాయికి అధికారులను నియమించిందా..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 19న రూ. 2000 నోటును చలామణి నుండి ఉపసంహరించుకోవాలని తన నిర్ణయాన్ని ప్రకటించింది. అక్టోబర్ 7 వరకు నోట్ల మార్పిడి, నోట్ల డిపాజిట్లను అనుమతించింది. దీంతో ప్రజలు నోట్ల మార్పు కోసం సేకరించారు. అయితే దీని తర్వాత అకస్మాత్తుగా కరెన్సీ మారుతున్న జనాభాను చూసి కొత్త...

లోన్లు తీసుకున్న వారికి బ్యాడ్ న్యూస్.. అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయి : RBI

ద్రవ్యోల్బణం కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కఠిన మానిటరీ పాలసీ నిర్ణయాల మూలంగా వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే ఇవి ఎంతకాలం ఉంటాయనే దానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత్ దాస్ కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుత ఆర్థిక విధాన రూపకల్పన...

ఆ రెండు బ్యాంకులకు రూ.12 కోట్ల జరిమానా

ప్రయివేటురంగ బ్యాకులు ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించలేదంటూ ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంకుకు రూ.3.95 కోట్ల చొప్పున జరిమానా విధించింది. రుణాలు - అడ్వాన్సులు - చట్టబద్ధమైన, ఇతర నిబంధనలు, మోసాల వర్గీకరణ, కమర్షియల్ బ్యాంక్ రిపోర్టింగ్‌కు సంబంధించి ఆర్బీఐ జారీ...

రూ. 2000 నోట్లకు రేపటితో కాలం చెల్లనుందా… మళ్ళీ పొడిగిస్తారా ?

గతంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో 2000 నోట్లను తీసుకురావడం కూడా ఒకటి. అయితే రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ప్రకటించిన ప్రకారం 2000 నోట్లు విడుదల చేసిన ఉద్దేశ్యం పూర్తి అయిందని ఇక మీ దగ్గర ఉన్న నోట్లను బ్యాంకు లకు తిరిగి ఇవ్వాలంటూ కలలు వ్యవధిని నిర్ణయించింది.. ఆ ప్రకారం మాములుగా...

GOOD NEWS: రూ. 2 వేల నోట్లపై గడువు పెంపు !

గతంలో బీజేపీ ప్రభుత్వం చేసిన కొన్ని ఆర్ధిక సంస్కరణలలో చిన్న నోట్లను రద్దు చేసి పెద్ద నోట్లను తీసుకురావడం.. అందులో అంతకు ముందు అమలులో ఉన్న రూ. వెయ్యి నోటును రద్దు చేసి రూ. 2 వేల నోటును తీసుకువచ్చారు. ఈ నోటు రావడం వలన బడా వ్యాపారవేత్తలు మరియు రాజకీయ నాయకులు లాభపడ్డారేమో...

లోన్‌ చెల్లించిన 30 రోజుల్లోగా బ్యాంకులు ఈ పని చేయకపోతే రోజుకు రూ. 5వేల ఫైన్‌

లోన్‌ తీసుకునేముందు బ్యాంకులు మనల్ని ఎన్నో రకాల డాక్యుమెంట్స్‌ అడుగుతాయి. బ్లాంక్‌ చెక్కు మీద సైన్స్‌, బాండులు లాంటివి చాలా ఇస్తాయి. లోన్‌ పూర్తిగా కట్టిన తర్వాత నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. మీరు సమర్పించిన డాక్యుమెంట్స్‌ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. బాధ్యతాయుత రుణ వితరణను ప్రోత్సహించే దిశగా ‘భారతీయ...

ఈ బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్.. కీలక ప్రకటన..!

ఈరోజుల్లో మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి రకరకాలుగా మోసాలు జరుగుతున్నాయి. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి ఇప్పటికి ట్రాన్సాక్షన్ల కోసం చెక్కలను ఇస్తున్నారు. అయితే మోసగాళ్లు దీనినే అదునుగా తీసుకున్నారు చెక్కుల మోసాలకి పాల్పడుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండేళ్ల క్రితం పాజిటివ్ పే సిస్టం ని ఈ మోసాలని ఆపడానికి...

RBI: ప్రజల వద్ద రూ. 24 వేల కోట్ల విలువైన 2000 నోట్లు ఉన్నాయి !

దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రజల వ్యతిరేకతకు గురైన ఆశలతో పెద్ద నోట్ల రద్దు కూడా ఒకటి. గతంలో అమలులో ఉన్న పెద్ద నోట్లు రూ. 1000 మరియు పాత రూ. 500 లను మార్చి, వాటి స్థానంలో కొత్తగా రూ. 500 నోటును మరియు రూ. 2000 నోటును తీసుకువచ్చారు. ఈ...

ఆర్బీఐ : ఇక మీదట నిమిషాల్లోనే లోన్..!

కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ ని చెప్పింది. కొత్త సర్వీసులు ని ఇప్పుడు ఆర్బీఐ అందుబాటు లోకి తీసుకు రానుంది. సో ఇక మీద కస్టమర్లకు నిమిషాల వ్యవధిలోనే లోన్ ని పొందవచ్చట. పూర్తి వివరాలు చూస్తే.. రుణ గ్రహీతలకు ఇక మీదట ఆర్బీఐ నిర్ణయం తో ప్రయోజనం...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...